రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి | senior journalist died in road accident at warangal | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

Nov 10 2016 10:56 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి చెందారు.

వరంగల్: రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి చెందారు. వరంగల్ ఈనాడు ఎడిషన్‌లో డెస్క్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న ఠాకూర్ గణేష్ సింగ్ గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వరంగల్ నుంచి కరీంనగర్‌కు కారులో వెళుతుండగా కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద 2 గంటల వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొంది. ఈ సంఘటనలో ఠాకూర్ గణేష్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement