నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా | our complete support will be with divis effected people, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా

Nov 22 2016 7:00 PM | Updated on Sep 28 2018 4:30 PM

నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా - Sakshi

నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా

అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివీస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మీద 22 కేసులు పెట్టారని, వాటిలో 7 హత్యాయత్నం కేసులని చెప్పారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పలకరించేందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement