‘ఏపీలో జైళ‍్లను ఆధునీకరిస్తాం’ | modelize all prisons in andhra pradesh says chinarajappa | Sakshi
Sakshi News home page

‘ఏపీలో జైళ‍్లను ఆధునీకరిస్తాం’

Feb 13 2017 12:02 PM | Updated on Sep 5 2017 3:37 AM

ఆంధ్రప్రదేశ్‌లోని జైళ‍్లన్నింటినీ ఆధునీకరిస్తామని ఉపముఖ‍్యమంత్రి నిమ‍్మకాయల చిన‍్నరాజప‍్ప చెప్పారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని జైళ‍్లన్నింటినీ ఆధునీకరిస్తామని ఉపముఖ‍్యమంత్రి నిమ‍్మకాయల చిన‍్నరాజప‍్ప చెప్పారు. విజయవాడలో రూ.1.50 లక్షలతో ఆధునీకరించిన జిల్లా జైలును ఆయన సోమవారం ఉదయం ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట‍్టణ నడిబొడ్డున ఉన‍్న జైళ‍్లను శివారు ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. అలాగే ఖైదీలలో సత్ప్రవర‍్తన తీసుకువచ‍్చే బాధ‍్యత జైలు సిబ‍్బందిదేనని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement