డెంగీతో వ్యక్తి మృతి | man died due to dengue in warangal district | Sakshi
Sakshi News home page

డెంగీతో వ్యక్తి మృతి

Oct 18 2016 10:45 AM | Updated on Aug 29 2018 8:36 PM

రాష్ట్రంలో డెంగ్యూ ప్రభలుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల శివరామ్(34) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

నల్లబెల్లి: రాష్ట్రంలో డెంగ్యూ ప్రభలుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల శివరామ్(34) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.2.5 లక్షల ఖర్చు అవ్వడంతో .. ఆర్థిక భారం భరించలేక హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement