జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు | heavy traffic on high way due to floods | Sakshi
Sakshi News home page

జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు

Sep 23 2016 2:48 PM | Updated on Sep 4 2017 2:40 PM

నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై భారీగా చేరిన వరదనీరు చేరింది.

నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై భారీగా చేరిన వరదనీరు చేరింది. మధ్యాహ్నం నుంచి వరద నీరు నల్లవాగు వంతెనపైకి చేరటంతో సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరో 3 గంటల వరకు వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ట్రాఫిక్ నిలిచిపోవటంతో బస్సులు, జీపులు, కార్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement