
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీతో 4 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి 3 గంటల సమయం పడుతోంది.