క్రికెట్‌ టోర్నమెంట్‌ విన్నర్‌ కాశీనగర్‌ జట్టు | Cricket Tournament Winner Kashinagar Orissa | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ టోర్నమెంట్‌ విన్నర్‌ కాశీనగర్‌ జట్టు

May 2 2018 11:52 AM | Updated on May 2 2018 11:57 AM

Cricket Tournament Winner Kashinagar Orissa - Sakshi

విజేతలకు షీల్డును బహూకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కె.నారాయణరావు

పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్‌ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్‌ సాము స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు  కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్‌లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కాశీనగర్‌ టీమ్‌ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్‌ సమితి చైర్మన్‌ సీహెచ్‌ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

1
1/1

విన్నర్స్‌కు బహుమతి ప్రదానంచస్తున్న కాశీనగర్‌ సమితి చైర్మన్‌ సీహెచ్‌ సింహాద్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement