ఆస్పత్రిలో సెల్‌ దొంగలు | Cell phones stolen by thiefs in Guntur Govt Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సెల్‌ దొంగలు

Oct 17 2016 11:17 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు హల్‌చల్‌ చేశారు.

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు హల్‌చల్‌ చేశారు. సోమవారం ఉదయం ఆస్పత్రి జనరల్‌ వార్డులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు నిద్రిస్తున్న ఒక రోగికి చెందిన సెల్‌ఫోన్‌తోపాటు నగదును అపహరించుకుపోయారు. అయితే, వారి అనుమానాస్పద కదలికలను పసిగట్టిన అక్కడి వారు ఆ ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో అసాంఘిక శక్తుల సంచారంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement