లారీలు సీజ్: పోలీసుల అదుపులో డ్రైవర్లు | 58 lorry drivers arrested in dachepalli checkpost | Sakshi
Sakshi News home page

లారీలు సీజ్: పోలీసుల అదుపులో డ్రైవర్లు

Oct 8 2016 10:12 AM | Updated on Aug 20 2018 4:44 PM

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 58 లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం లారీ డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement