ఇద్దరు యువకుల దారుణ హత్య | 2 young man murdered in nizamabad district | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువకుల దారుణ హత్య

Jan 3 2017 11:12 AM | Updated on Oct 17 2018 6:06 PM

జిల్లాలోని బోధన్‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య జరిగింది.

నిజామాబాద్‌: జిల్లాలోని బోధన్‌లో ఇద్దరు యువకుల దారుణ హత్య జరిగింది. లంగ్దాపూర్‌ బ్రిడ్జి కింద ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు వారి తలలు నరికి హత్య చేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement