విండీస్లో టెస్టుల కోసం.... | Virat Kohli-led Indian team leaves for West Indies | Sakshi
Sakshi News home page

విండీస్లో టెస్టుల కోసం....

Jul 7 2016 1:53 AM | Updated on Sep 4 2017 4:16 AM

కోహ్లి సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో 4 టెస్టుల సిరీస్ కోసం మంగళవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయల్దేరి వెళ్లింది.

ముంబై: కోహ్లి సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో 4 టెస్టుల సిరీస్ కోసం మంగళవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయల్దేరి వెళ్లింది. జులై 9నుంచి సెయింట్ కిట్స్‌లో జరిగే వార్మప్ మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమవుతుంది. జులై 21 నుంచి 25 వరకు తొలి టెస్టు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement