
ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫాల్క్నర్ బౌలింగ్లో 16 బంతుల్లో 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి బెయిలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇప్పటికే శిఖర్ ధావన్ (2), రహానే (12) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (29), సురేష్ రైనా క్రీజులో ఉన్నారు.