ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్ | tri-series: India lost 3rd wicket | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్

Jan 18 2015 9:54 AM | Updated on Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫాల్క్నర్ బౌలింగ్లో 16 బంతుల్లో 9 పరుగులు చేసిన  విరాట్ కోహ్లి బెయిలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇప్పటికే శిఖర్ ధావన్ (2), రహానే (12) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (29), సురేష్ రైనా క్రీజులో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement