శ్యామ్‌ కుమార్‌కు స్వర్ణ పతకం

Shyam Kumar's gold medal

జాతీయ సీనియర్‌ ఎలైట్‌ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్‌ కుమార్‌ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్‌ కుమార్‌ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్‌ 3–2తో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top