రాణించిన రోహిత్, బిన్నీ.. భారీ లీడ్ దిశగా భారత్ | Sakshi
Sakshi News home page

రాణించిన రోహిత్, బిన్నీ.. భారీ లీడ్ దిశగా భారత్

Published Mon, Aug 31 2015 2:38 PM

Rohit, Binny take India towards safe lead

శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, బిన్నీలు రాణించడంతో 300 పరుగుల పైగా లీడ్ సాధించింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సైతం నిలకడగా రాణించడంతో టీమిండియా చివరి టెస్టులో పటిష్ట స్థితికి చేరుకుంది.

 

Advertisement
Advertisement