రాణించిన రోహిత్, బిన్నీ.. భారీ లీడ్ దిశగా భారత్ | Rohit, Binny take India towards safe lead | Sakshi
Sakshi News home page

రాణించిన రోహిత్, బిన్నీ.. భారీ లీడ్ దిశగా భారత్

Aug 31 2015 2:38 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది.

శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, బిన్నీలు రాణించడంతో 300 పరుగుల పైగా లీడ్ సాధించింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సైతం నిలకడగా రాణించడంతో టీమిండియా చివరి టెస్టులో పటిష్ట స్థితికి చేరుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement