రన్నరప్‌గా సాకేత్ జోడి


సాక్షి, హైదరాబాద్: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని-జీవన్ నెదున్‌చెజియాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్-జీవన్ 6-3, 4-6, 10-12తో ల్యూక్ సావిల్-జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)ల చేతిలోపరాజయం చవిచూశాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top