ప్రభుత్వం అనుమతిస్తేనే... | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం అనుమతిస్తేనే...

Published Sat, May 23 2015 12:49 AM

only with government support

 భారత ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ పునరుద్ధరిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ బోర్డుతో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నందున ఇప్పట్లో సిరీస్ జరగడం కష్టమేనని చెప్పారు.

Advertisement
Advertisement