ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌ | Morris, Matthews out of Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

May 8 2017 10:51 PM | Updated on Sep 5 2017 10:42 AM

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్‌ మోరిస్‌

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్‌ మోరిస్‌ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్‌ (శ్రీలంక) ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నుంచి సోమవారం వైదొలిగారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో నిలిచిన ఢిల్లీకి ఇది ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం పట్టికలో 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యా చ్‌ల్లో నెగ్గడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉండాలి. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌ను బుధవారం.. గుజరాత్‌ లయన్స్‌తో కాన్పూర్‌లో ఢిల్లీ ఆడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement