ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.ఇయాన్ బెల్(141;125 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసిన అనంతరం మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, వెంటనే మోర్గాన్ కు అవుటయ్యాడు. 42 ఓవర్లు నాలుగు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ 254 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.