ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (92) పరుగులతో ఆడుతుండగా, అతనికి జతగా జేమ్స్ రూట్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే.