‘ఎమర్జింగ్’ టి20 టోర్నీకి ఈసీడీజీ జట్ల ఎంపిక | 'Emerging' T 20 tournment ECDG teams selected | Sakshi
Sakshi News home page

‘ఎమర్జింగ్’ టి20 టోర్నీకి ఈసీడీజీ జట్ల ఎంపిక

May 3 2014 12:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

కోల్‌కతాలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 టోర్నీకి ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) సీనియర్, జూనియర్ జట్లను ఎంపిక చేసింది.

సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 టోర్నీకి ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) సీనియర్, జూనియర్ జట్లను ఎంపిక చేసింది. సౌరభ్ గంగూలీ అకాడమీ, అరుణ్‌లాల్ అకాడమీల్లో ఈ టోర్నీ జరగనుంది.
 
 ఈసీడీజీ సీనియర్ జట్టు: అబ్దుల్ యూసుఫ్ (కెప్టెన్), మహ్మద్ నౌమాన్, మహ్మద్ అబ్రార్, అబ్దుల్ ఐజాజ్, ఖాజా హమీదుద్దీన్, వి.అభినవ్ కుమార్, మహ్మద్ అజహరుద్దీన్, మహ్మద్ నదీమ్‌ఖాన్, ఇబ్రాహీం ప్రత్యూష, ఫరీద్ అహ్మద్, ఫసియుద్దీన్, నయీమ్‌ఖాన్ (కోచ్), ఫయాజ్ గాజీ (మేనేజర్).
 జూనియర్ జట్టు: ఖాజా జోహబుద్దీన్ (కెప్టెన్), అర్చిత్ గుప్తా, మహ్మద్ అబ్దుల్ నాసిర్, అమృతాన్షు జైన్, అభిషేక్ రాజ్, ఆదిత్య వళ్లమూడి, దేవ్ శుభాంకర్, తృణబ్ త్యాగి, మహ్మద్ యాకూబ్, మహ్మద్ బషీర్, ముస్తఫా మోయిజ్, కుమార్ (కోచ్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement