దుబాయ్: శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. లంక బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఖుర్రమ్ మన్జూర్ (136 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కుషాల్ సిల్వ (12 బ్యాటింగ్), సంగక్కర (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కరుణరత్నే (32) ఫర్వాలేదనిపించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో... లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పాక్ ఓపెనర్లలో మన్జూర్ క్రీజులో నిలబడినా... రెండో ఎండ్లో సహచరులు షెహజాద్ (3), హఫీజ్ (21), యూనిస్ ఖాన్ (13), మిస్బా (1) క్రమం తప్పకుండా పెవిలియన్కు క్యూ కట్టారు. అర్ధసెంచరీ తర్వాత మన్జూర్ కూడా అవుట్ కావడంతో పాక్ 118 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత బిలావల్ భట్టీ (24 నాటౌట్) కాస్తా పోరాడాడు. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రదీప్, హెరాత్ చెరో మూడు, లక్మల్, ఎరంగా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
పాక్ 165 ఆలౌట్ లంక 57/1 రెండో టెస్టు
Published Thu, Jan 9 2014 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement