షూటింగ్లో భారత్కు మరో పతకం | Commonwealth Games: Indian shooter Mohammed Asab wins silver | Sakshi
Sakshi News home page

షూటింగ్లో భారత్కు మరో పతకం

Jul 27 2014 7:48 PM | Updated on Sep 2 2017 10:58 AM

పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో మహమ్మద్ అసబ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు పతకాలు సాధించారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకోగా, పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో మహమ్మద్ అసబ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు.

కాంస్య పతకం కోసం అసబ్తో మాల్టాకు చెందిన నాథన్ ఝూరెబ్ పోటీ పడ్డాడు. అసబ్ 26 పాయింట్లు నమోదు చేయగా, ఝూరెబ్ 24 పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్ విభాగంలో భారత్ ఇప్పటి దాకా 9 పతకాలు సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement