హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధులను ఓడించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హైదరాబాద్ హంటర్స్ తరపున ఆడుతున్న కరోలినా మారిన్ స్పష్టం చేసింది. భారత్ కు చెందిన ఆ ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారిణుల్ని ఓడించాలంటే తాను మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని మారిన్ తెలిపింది. తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తేనే వారిపై గెలుపు సాధ్యమని అభిప్రాయపడింది. 'సైనా, సింధు ఎవర్నీ తన ప్రత్యర్థి ఎంచుకున్నా వారిపై గెలవడం అంత సులభం కాదు. ఆ ఇద్దరూ కఠినమైన ప్రత్యర్థులే కాదు.. చాలా పోటీతత్వం ఉన్న క్రీడాకారిణులు. వారిని ఓడించాలంటే నా అత్యుత్తమ ఆటన ప్రదర్శించాల్సి ఉంది ' అని మారిన్ పేర్కొంది.
పీబీఎల్ -2017 ఆరంభ వేడుకలు ఈరోజు హైదరాబాద్లో జరుగనున్నాయి. పీబీఎల్ రెండో సీజన్ లో ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఢిల్లీ ఏసర్స్, అవేధ్ వారియర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ ,చెన్నై స్మాషర్స్ ప్రాంఛైజీలు తలపడనున్నాయి. అయితే చెన్నై స్మాషర్స్-హైదరాబాద్ హంటర్స్ మధ్య నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి గం.6.30 ని.లకు తొలి మ్యాచ్ జరుగనుంది. దీనిలో భాగంగా చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు, హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి మారిన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రియో ఒలింపిక్స్ లో సింధును మారిన్ ఓడిస్తే, వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీలో మారిన్ను సింధు ఓడించింది. దాంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న మరో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది.
సైనా, సింధులను ఓడించాలంటే..
Published Sun, Jan 1 2017 2:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement