ఫిల్డీంగ్ ఎంచుకున్న బెంగళూర్ | banglore won the toss elected to field first | Sakshi
Sakshi News home page

ఫిల్డీంగ్ ఎంచుకున్న బెంగళూర్

May 13 2015 10:43 PM | Updated on Sep 3 2017 1:58 AM

ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది.

మెహాలీ: ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. 10 ఓవర్ల మ్యాచ్ కావడంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు కెప్టెన్ కోహ్లీ చెప్పారు. కుదించిన ఓవర్లతో మ్యాచ్ ప్రారంభమైంది.

Advertisement
 
Advertisement
Advertisement