ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ | Bangladesh won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Mar 10 2018 6:56 PM | Updated on Nov 9 2018 6:46 PM

Bangladesh won the toss and elected to field first - Sakshi

కొలంబో:ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ మొహ్మదుల్లా తొలుత శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో భారత్‌పై ఓటమి పాలైన బంగ్లాదేశ్‌..ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తోంది. మరొకవైపు శ్రీలంక రెండో విజయంపై కన్నేసింది.

ట్రై సిరీస్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మరొకసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని లంకేయులు భావిస్తున్నారు.తాజా మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement