
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది.
సిడ్నీ: ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 37 వ ఓవర్ చివరి బంతికి మాక్సవెల్ డకౌట్ అయ్యాడు. ఆసీస్ 37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వార్నర్ 114, హాడిన్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది.