అర్పిందర్‌కు కాంస్యం

Arpinder Singh Becomes First Indian To Win A Medal In IAAF - Sakshi

ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్‌) కాంటినెంటల్‌ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top