ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. ముంబై జట్టు 29 పరుగుల వద్ద పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. రోహత శర్మ(24),పోలార్డ్(3) లు క్రీజ్లో ఉన్నారు.
షకీబ్ మూడు ఓవర్ల వేసి 2 వికెట్లు తీశాడు.