ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | Nomination Withdraws Ended In Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Mar 28 2019 3:45 PM | Updated on Mar 28 2019 4:13 PM

Nomination Withdraws Ended In Andhra Pradesh And Telangana - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో(గురువారం) ముగిసింది. ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఈరోజుతో తేలిపోతుంది. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్‌ విడులైన సంగతి తెల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ 18న విడుదల అయిన నాటి నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించారు.

నామినేషన్లను ఈ నెల 26న ఎన్నికల అధికారులు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజుతో గడువు ముగిసింది. ఏప్రిల్‌ 11న రెండు తెలుగు రాష్ట్రాలతో మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. మే 23న లోక్‌సభతోపాటు, శాసనసభ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement