‘అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గుచేటు’ | Chada Venkatareddy commented on government | Sakshi
Sakshi News home page

‘అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గుచేటు’

Jun 23 2018 3:18 AM | Updated on Aug 14 2018 2:34 PM

Chada Venkatareddy commented on government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియంతో పాటు అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గు చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తి 1:25గా ఉండాలని, కానీ 60 మంది సైన్స్, 70 మంది ఆర్ట్స్‌ విద్యార్థులకు ఒక్కో అధ్యాపకుడు ఉండాలన్న నిర్ణయం సరైంది కాదన్నారు.   డిగ్రీలో తెలుగు మీడియాన్ని కొనసాగించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement