ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు మోదీ

Narendra Modi will attents Indian science congress - Sakshi

జనవరి 3న ఓయూలో ఈ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని  

కోయంబత్తూర్‌: ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే ఏడాది జనవరి 3న 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య తదితర రంగాల్లోని సమస్యలపై ఐదు రోజులపాటు చర్చలు జరగను న్నాయి. ఈ సదస్సుకు దేశావిదేశాల నుంచి పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు ఇండియన్‌  సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌సీఏ) తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top