‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’ | Narendra Modi, Amit Shah are terrorists | Sakshi
Sakshi News home page

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’

Feb 21 2017 2:23 AM | Updated on Aug 21 2018 9:33 PM

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’ - Sakshi

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు.

లక్నో: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. ‘వారిద్దరూ ఓట్ల కోసం యూపీలో భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారు.

మన ప్రజాస్వామ్యంలో భయాన్ని సృష్టిస్తున్నారు’ అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో ఎస్పీ ఆందోళనకు అద్దం పడుతున్నాయని, ప్రధానిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్రజలు శిక్షిస్తారని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి ఓమ్‌ మాధుర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement