న్యూఢిల్లీ: బీమా బిల్లు వంటి కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశాలున్నాయా? అని విలేకర్లు అడగ్గా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం భేటీ అవుతోందని, అక్కడ పరిస్థితిని సమీక్షించి, శీతాకాల సమావేశాలను పొడిగించే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
స్థాయీ సంఘానికి ‘లోక్పాల్ సవరణ’
లోక్పాల్-లోకాయుక్తల చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్సభ పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపింది. లోక్సభలోని అతిపెద్ద ప్రతిపక్ష నేతకు లోక్పాల్ చైర్పర్సన్, సభ్యులను ఎంపిక చేసే కమిటీలో చోటు కల్పించేందుకు, ఇతర సవరణలకు దీన్ని ప్రతిపాదించారు.
సమావేశాల పొడిగింపు?
Published Tue, Dec 23 2014 3:49 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
రాజస్థాన్లో భూకంపం.. భయంతో జనం పరుగులు
కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ఇంత దారుణమా..
ఆస్తి కోసమే బాలిక హత్య
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
Advertisement