విపక్షాలు సహకరించాలి: మోదీ | Democracy will surely strengthen: PM Modi | Sakshi
Sakshi News home page

విపక్షాలు సహకరించాలి: మోదీ

Dec 15 2017 11:02 AM | Updated on Mar 18 2019 9:02 PM

 Democracy will surely strengthen: PM Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పార్లమెంట్‌ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. సభలో గొడవ కన్నా, చర్చలపై దృష్టి సారిస్తే మంచిదని ఆయన అన్నారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement