మందుపాతర పేల్చిన మావోలు: జవానుకు తీవ్ర గాయాలు | Army jawan injured in landmine blast in chhattisgarh | Sakshi
Sakshi News home page

మందుపాతర పేల్చిన మావోలు: జవానుకు తీవ్ర గాయాలు

Feb 21 2016 1:12 PM | Updated on Sep 3 2017 6:07 PM

ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రత దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అందుకోసం ఉన్నతాధికారులు మరింత మంది భద్రత దళాలను రంగంలోకి దింపారు. కూంబింగ్ కొనసాగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement