ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి

Published Thu, Apr 11 2019 1:41 PM

8 dies in Road accident on Agra Lucknow expressway - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఫతేబాద్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెలుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement