లోక్సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్ | 18 MPs suspended by Lok sabha | Sakshi
Sakshi News home page

లోక్సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్

Feb 13 2014 7:56 PM | Updated on Sep 2 2017 3:40 AM

లోక్సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్

లోక్సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్

సభాలో ఆందోళన చేస్తున్నారంటూ 16మంది ఎంపీలపై స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ వేటు వేశారు.

న్యూఢిల్లీ : సభలో ఆందోళన చేస్తున్నారంటూ 16 మంది ఎంపీలపై స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్.... సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రకటించారు. 374(ఎ) సెక్షన్ కింద వారిని అయిదురోజుల పాటు సస్పెండ్ చేశారు.  ఎంపీలను  సస్పెండ్ అయిన ఎంపీల వివరాలు:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ :
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఎస్పీవై రెడ్డి

కాంగ్రెస్ :
అనంత వెంకట్రామిరెడ్డి
మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి
గుత్తా సుఖేందర్ రెడ్డి
ఉండవల్లి అరుణ్ కుమార్
లగడపాటి రాజగోపాల్
రాయపాటి సాంబశివరావు
ఎ.సాయిప్రతాప్
సబ్బం హరి

టీడీపీ :
శివప్రసాద్
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
కొనకళ్ల నారాయణ
నిమ్మల కిష్టప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement