హిందీలో సంచలన విజయం సాధించిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 'ఆషికి 2'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తన సొంత వైకింగ్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేశ్తో కలిసి సచిన్ జోషి ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు. 'మౌనమేలనోయి', 'ఒరేయ్ పండు' లాంటి చిత్రాల్లో హీరోగా నటించిన బాలీవుడ్ హీరో సచిన్ జోషి ఈ తెలుగు చిత్రంలో హీరోగా చేయబోతున్నాడు. అయితే ఈ తెలుగు సినిమాకు ఇంకా పేరు మాత్రం నిర్ణయించలేదు. ''ఆషికి 2 తెలుగు వెర్షన్లో నటించడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు బండ్ల గణేశ్కు కృతజ్ఞతలు. నువ్వు నిజమైన స్నేహితుడివి'' అని సచిన్ తన ట్విట్టర్ పేజీలో రాశాడు.
బండ్ల గణేశ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తాను, సచిన్ కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నామని, తాను కేవలం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటానని, సచిన్ తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీస్తున్నాడని ఆయన చెప్పారు. మిగిలిన నటీనటులను ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్తుందని అంటున్నారు. 'ఆజాన్', 'ముంబై మిర్రర్' లాంటి హిందీ చిత్రాలతో పాటు సన్నీ లియోన్ ఇటీవల నటించిన 'జాక్పాట్' చిత్రంలోనూ సచిన్ జోషి నటించాడు. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది.
ఆషికి 2 తెలుగు రీమేక్లో సచిన్ జోషి
Published Mon, Feb 10 2014 12:18 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల బోల్తా.. ముగ్గురి మృతి
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement