ఇప్పుడు పూజా వంతు! | Pooja Hegde Own Dubbing for Aravinda Sametha | Sakshi
Sakshi News home page

ఇప్పుడు పూజా వంతు!

Aug 31 2018 2:05 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde Own Dubbing for Aravinda Sametha - Sakshi

పూజా హెగ్డే

దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది హీరోయిన్‌ పూజా హెగ్డే తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి. ఇప్పుడీ విషయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాం అంటే ఓ కారణం ఉంది. ఇప్పటివరకు ఆమె పాత్రలకు డబ్బింగ్‌ ఆర్టిస్టులు వాయిస్‌ ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం పూజా సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల సమంత, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇలా కొందరు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement