దైవానికీ... దెయ్యానికీ.. | Mounam movie | Sakshi
Sakshi News home page

దైవానికీ... దెయ్యానికీ..

Jan 30 2016 12:09 AM | Updated on Sep 3 2017 4:34 PM

దైవానికీ... దెయ్యానికీ..

దైవానికీ... దెయ్యానికీ..

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో...

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్య ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మౌనం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక డిఫరెంట్ హారర్ మూవీ. దైవానికి, దెయ్యానికి మధ్య ఉన్న తేడాను ఇందులో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు, కెమేరా: కిషన్ సాగర్ ఎస్, సమర్పణ: సంధ్యా మోషన్ పిక్చర్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement