బీజింగ్: పారిస్ దాడులతో అగ్రరాజ్యాలను గజగజలాడిస్తున్న ఐఎస్ఐఎస్ మరో అగ్రదేశం చైనాను టార్గెట్ చేసింది. చైనాలో తన బలం పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే 'ఆయుధాలతో యుద్ధానికి సిద్ధం కండి 'అంటూ చైనా భాషలో ఉన్న ఒక పాటను నెట్లో పోస్ట్ చేసింది. జిహాదాలజీ అనే వెబ్సైట్లో నాలుగు నిమిషాల నిడివితో ఉన్న పాటను ఆదివారం పెట్టింది.
చైనాలోని ముస్లింలను ఉద్దేశించి ఉన్న 'ఐ యామ్ ముజాహిద్' అనే పాటను షేర్ చేసింది. 'యుద్ధభూమిలో అమరులవ్వాలనే మన కలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది.. ఏ శక్తీ మనల్ని ఆపలేదు.. సిగ్గులేని శత్రువు గుండెల్లో గాభరా పుట్టాలి' అంటూ సాగే ఈ పాట ప్రకంపనలు పుట్టిస్తోంది.
కాగా చైనాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన ఉనికిని చాటుకునే మొదటి ప్రయత్నమని విశ్లేషకులు అంటున్నారు. తన పరిధిని విస్తరించుకునే పనిలో భాగంగానే ఐఎస్ఐఎస్ ఈ చర్యకు పూనుకున్నట్టు భావిస్తున్నారు.
కాగా చైనాలో టీచర్గా పనిచేస్తున్న ఫాన్ జింగ్హుయ్ను గతంలో ఇస్లామిక్ స్టేట్ కిడ్నాప్ చేసి హతమార్చిన తర్వాత చైనా తన ధోరణిని మార్చుకుంది. ఆ సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడని చైనా.. ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైంది. అటు మాలీ, పారిస్ దాడుల తర్వాత ప్రపంచదేశాలు తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలనే నినాదం ఊపందుకుంది.
చైనాకు దడ పుట్టిస్తున్న పాట
Published Tue, Dec 8 2015 4:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement