బీజింగ్: చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన లియావో(54) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చచ్చాక ఒంటరివాడి ని అవుతానే మోనన్న బాధ తెగ వేధించింది. అందుకే పొరుగింటి మిత్రుడు (57) కూడా చచ్చిపోతే తోడొస్తాడు కదా! ఎంచక్కా.. ఇద్దరూ కలిసి స్వర్గంలో చెస్ ఆడుకోవచ్చని అనుకున్నాడు. ఇంకేం.. మంగళవారం రాత్రి అతడిని గొంతు నులిమి చంపేశాడు. పక్క గదిలోకి వెళ్లి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమానురాలు అద్దె వసూలు కోసం రావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. లియావో ఎప్పుడూ ఎవరితోనూ కలిసేవాడు కాదని, విపరీత మనస్తత్వంతో కనిపించేవాడని ఆమెను ఉటంకిస్తూ ‘షాంఘై డైలీ’ ఈ మేరకు ఓ కథనంలో పేర్కొంది. అన్నట్టూ.. ఆత్మహత్యకు ముందు లియావో సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్వర్గంలో చెస్ ఆడేందుకు తోడుగా ఉంటాడనే పొరుగింటి మిత్రుడిని చంపినట్లు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
చచ్చాక ఆడుకోడానికని పొరుగువాణ్ని చంపేశాడు!
Published Sat, Dec 28 2013 3:14 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఫినిక్స్ చాప్టర్ని ప్రారంభించిన నాట్స్
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పై సందర్శకులు ఫైర్
మోదీ 3.0.. స్పీకర్ పీఠం ఎవరికి?
స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
ఏపీలో జోక్యం చేసుకుంటారా ?
తప్పక చదవండి
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
Advertisement