'సుప్రీం తీర్పుపై అయోమయం వద్దు' | TSCHE Chairman Papi Reddy press meet over 'NEET' | Sakshi
Sakshi News home page

'సుప్రీం తీర్పుపై అయోమయం వద్దు'

Apr 28 2016 7:06 PM | Updated on Oct 20 2018 5:44 PM

దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష 'నీట్' కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థులు అయోమయానికి గురికావాల్సిన పని లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష 'నీట్' కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థులు అయోమయానికి గురికావాల్సిన పని లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. మే 2 న జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్ష యథాతధంగా ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం సుప్రీం తీర్పుపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న క్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement