కేసీఆర్ను కలిసిన గాయని పి.సుశీల | singer p. Susheela met kcr and congratulated on successful conduct of Ayutha Chandi Maha Yagam | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలిసిన గాయని పి.సుశీల

Jan 4 2016 4:06 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల సోమవారం హైదరాబాద్లో కలిశారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల సోమవారం హైదరాబాద్లో కలిశారు.  విజయవంతంగా అయుత మహా చండీ యాగం నిర్వహించినందుకు ఆమె ... కేసీఆర్ను అభినందించారు. మరిన్ని మంచిపనులు చేయాలంటూ పి.సుశీల...ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. కేసీఆర్ ఈ సందర్భంగా సుశీలకు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం కేసీఆర్, ఆయన సతీమణి శోభా ...సుశీలతో ఫోటో దిగారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement