అధ్యక్షురాలిగా కొనసాగనున్న కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ సహా అనుబంధ కమిటీలకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటయ్యాయి. వివరాలను కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలిగా కవిత కొనసాగనున్నారు. ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ సాగర్, ఎ. శ్రీధర్, ఎం.వరలక్ష్మి, విజయభాస్కర్, జి. మోహన్రెడ్డి నియమితులయ్యారు. అధికార ప్రతినిధిగా డి.కుమారస్వామి, కోశాధికారి, పీఆర్వోగా కె.సంతోష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులుగా టి.తిరుపతిరావు, జవహర్, చెన్నయ్య, వేణుగోపాలస్వామి, నలమాస శ్రీకాంత్గౌడ్, విజయేందర్, డి.వెంకటరమణ, అనంతరావు, విక్రాంత్రెడ్డి, భిక్షపతిస్వామి, కృష్ణారెడ్డి, నరాల సుధాకర్, నంది శ్రీనివాస్, రజిత కుసుమ, సురేశ్ కండం, శ్రీనివాసులు, రోహిత్రావు.ఎస్ నియమితులయ్యారు.
అనుబంధ విభాగాల కన్వీనర్లు..
మహిళా విభాగం: చెన్నమనేని ప్రభావతి, యువజన విభాగం: కోరబోయిన విజయ్, విద్యార్థి విభాగం: పసుల చరణ్, సాహిత్య విభాగం: కంచనపల్లి, ఆరోగ్య విభాగం: ప్రీతిరెడ్డి, కల్చరల్: కోదారి శ్రీను, ఐటీ విభాగం: దాసరి శ్రీనివాస్, వికలాంగుల విభాగం: అంజన్రెడ్డి, న్యాయ విభాగం: తిరుపతివర్మ, రైతు విభా గం: కేఎల్ఎన్ రావు, కోకన్వీన ర్లుగా నళిని నారాయణ (మహిళా విభాగం), ఎన్.జలంధర్ యాదవ్, వంగల శ్రీనివాస్ (యూత్), సాజ న్ సిద్ధంశెట్టి (విద్యార్థి), వేముగంటి మురళీ కృష్ణ(సాహిత్యం), సుజిత్ (సాంస్కృతిక), సాగర్ (ఐటి), సోమేశ్వర్ రావు (లీగల్)
జిల్లా కన్వీనర్లు..
ఆదిలాబాద్–ఆర్. శ్రీనివాస్, మంచిర్యాల– ప్రేమ్రావు, నిర్మల్–లక్ష్మణ్చారి, ఆసిఫాబా ద్–చంద్రశేఖర్, కరీంనగర్–జె.శ్రీనివాస్, జగిత్యాల–అమర్దీప్గౌడ్, పెద్దపల్లి– సం గ్రాంసింగ్, సిరిసిల్ల–నాగేందర్రావు, నిజా మాబాద్–లక్ష్మినారాయణ, కామారెడ్డి– అనంత రాములు, వరంగల్ అర్బన్–యార బాలకృష్ణ, వరంగల్ రూరల్–నళిని నారా యణ, భూపాలపల్లి–వి.జ్యోతి, జనగా మ–మురళి, మహబూబాబాద్– కమలాక ర్, ఖమ్మం–జి.సుందర్, కొత్తగూడెం– మల్లీ శ్వరి, మెదక్–మల్లిక, సంగారెడ్డి– ఉదయ్ భాస్కర్, సిద్దిపేట–ఎజాజ్ అహ్మద్, మహబూబ్నగర్–వెంకట్రాంమూర్తి, వన పర్తి–చీర్ల సత్యం, నాగర్కర్నూల్–పావని, గద్వాల–వెంగల్రెడ్డి, నల్లగొండ–బోనగిరి దేవెందర్, సూర్యాపేట్–ఉపేందర్రావు, భువనగిరి–వేణు, మేడ్చల్–ఈగ సంతోష్, రంగారెడ్డి–సేనాపతి అర్చన, హైదరాబాద్– అనంతుల ప్రశాంత్.
‘జాగృతి’ కొత్త కార్యవర్గం ఏర్పాటు
Published Mon, Mar 20 2017 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement