భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in bhagyanagar Express | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో రేషన్ బియ్యం పట్టివేత

Nov 7 2015 2:07 PM | Updated on Aug 17 2018 2:53 PM

సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement