రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్స్‌ ప్రారంభం | Raj Bhavan staff got new quarters | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్స్‌ ప్రారంభం

Mar 5 2017 12:26 PM | Updated on Aug 15 2018 9:37 PM

రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్ :
రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు.

రూ. 98 కోట్లతో రాజ్‌భవన్ స్టాఫ్‌క్వార్టర్లు, ప్రభుత్వ పాఠశాల భవనం, పోలీస్ బ్యారెక్స్, సమావేశ మందిరం వంటి వసతుల నిర్మాణాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement