వారానికోసారి నీళ్లిస్తున్నారు | proddutur faces water problem, says rachamallu prasada reddy | Sakshi
Sakshi News home page

వారానికోసారి నీళ్లిస్తున్నారు

Mar 15 2016 10:58 AM | Updated on Jul 23 2018 6:55 PM

వారానికోసారి నీళ్లిస్తున్నారు - Sakshi

వారానికోసారి నీళ్లిస్తున్నారు

నీటిఎద్దడితో ప్రొద్దుటూరులో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని వైఎస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

హైదరాబాద్: నీటిఎద్దడితో ప్రొద్దుటూరులో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని వైఎస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ..  ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్లు వారానికి ఒకసారి నీళ్లిస్తున్నారని చెప్పారు.

'18 కోట్ల రూపాయలతో వరద కాలువను పెన్నాకు అనుసంధానం చేసే పనులు మొదలుపెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు పూర్తి కాలేదు. అనుసంధానం పూర్తయితే ప్రొద్దుటూరుకు నీటి సమస్య తీరుతుంది. ఇటీవల మంత్రి దేవినేని ఉమా కూడా వచ్చారు. ఆ పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు' అని రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement