ఆడుకుంటున్న ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయలైన సంఘటన బుధవారం నాగోల్లోని మమతా నగర్లో జరిగింది.
ఆడుకుంటున్న ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయలైన సంఘటన బుధవారం నాగోల్లోని మమతా నగర్లో జరిగింది. బీహార్కు చెందిన ఓ కుటుంబ మమతానగర్లో జీ ఫ్లస్ వన్ బిల్డింగ్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అరవింద్కుమార్ (3) మెట్లపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.