పాస్ పోర్టుల జారీలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది.
హైదరాబాద్:
పాస్ పోర్టుల జారీలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. దేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోల్చితే పాస్ పోర్టు వెరిఫికేషన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్ శర్మకు అవార్డు ప్రదానం చేశారు.